Categories
Report

ధై అఖర్ ప్రేమ్ నేషనల్ కల్చరల్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లెగ్ డిసెంబర్ 19-20 తేదీల్లో ముగిసింది

Hindi | English | Telugu అఖిలభారత ప్రజానాట్యమండలి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఏ) ఆధ్వర్యంలో సెప్టెంబరు 28వ తారీఖున దేశ వ్యాప్తంగా ప్రారంభించిన పాదయాత్రలు స్నేహం, ప్రేమ, శాంతి, దయా, కరుణ, సమానత్వం, సమన్యాయం, సౌబ్రాతృత్వం కోసం జరుగుతున్న పాదయాత్రలకు సంఘీభావంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి (ఏపీపీఎన్ఎమ్) ఆధ్వర్యంలో డిసెంబర్ 19వ తేదీన కవులు కళాకారులు తో పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) జండా […]